
నీట్ వివాదం: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా
Author: Pavan
Last updated at: Jul 25, 2026, 10:03 AM
నీట్ వివాదం: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా నీట్ పేపర్ లీక్ వివాదంతో దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్న వేళ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. తన లేఖను ప్రధాని మోదీకి పంపిన ఆయన, యువత ఆకాంక్షలను గౌరవిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. సీబీఐ విచారణ, రీ-ఎగ్జామ్ నిర్వహించినా నైతిక బాధ్యతతో పదవికి వీడ్కోలు పలుకుతున్నానని పేర్కొన్నారు.