
టెక్ మహీంద్రాపై మహిళా ఉద్యోగిని ఆందోళన
Author: Pavan
Last updated at: Jul 24, 2026, 09:42 AM
టెక్ మహీంద్రాపై మహిళా ఉద్యోగిని ఆందోళన తీవ్ర అనారోగ్య పరిస్థితుల్లోనూ వేధించి ఉద్యోగం నుంచి తొలగించారని ఓ మహిళా సాఫ్ట్వేర్ ఉద్యోగిని టెక్ మహీంద్రాపై ఆరోపించారు.కంపెనీ యాజమాన్యంపై పోలీసులకు ఫిర్యాదు చేసిన ఆమె, టెక్ మహీంద్రా కార్యాలయం ముందు ఆందోళన చేపట్టారు.ఈ ఘటన దుండిగల్ పరిధిలో వెలుగుచూసింది.